అందుకే భువనగిరిలో ఓడిపోయాం : హరీశ్‌ రావు

Update: 2019-05-27 11:54 GMT

ప్రజాసేవలో ప్రజాప్రతినిధులకు విరామం ఉండదని అన్నారు ఎమ్మెల్యే హరీశ్ రావు. రెండోసారి మెదక్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కొత్త ప్రభాకర్ రెడ్డికి సంగారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలల్లో గెలుపొందడం సాధారణ విషయం కాదన్నారు హరీశ్ రావు. భువనగిరి స్థానంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఓడినట్టు అయింది..తక్కువ ఓట్లతో రోడ్ రోలర్ ఓట్లు వల్ల ఓడిపోయామని హరీశ్ రావు చెప్పారు. 

Similar News