ఏపీలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే

Update: 2019-05-31 16:17 GMT

పాఠశాల విద్యలో నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నారు ఏపీ సీఎం జగన్ ‌మోహన్ రెడ్డి. ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. విద్యార్థులకు రోజు వారీ పాఠాల బోధన, పుస్తకాల మోతకు భిన్నంగా ఆట పాటలతో ఉత్సాహ పరచాలనుకుంటున్నారు. దీంతో పాటు ప్రతిరోజు అరగంట ఆనంద వేదిక తరగతులు నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

Full View

Similar News