కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

Update: 2019-04-29 09:35 GMT

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు యత్నించాడు. జీలుగుమిల్లి పోలీస్ ఠాణాలో కానిస్టేబుల్ పనిచేస్తున్న అన్నిక రవి కుమార్ పురుగు మందు కలుపుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీంతో హుటాహుటినా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.  

Similar News