మోడీ పై చంద్రబాబు ధ్వంజం

ప్రధాని మోడీ దేశంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.

Update: 2019-01-09 12:02 GMT

ప్రధాని మోడీ దేశంలోని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్‌పై సుప్రీం తీర్పు కేంద్రానికి చెంప పెట్టులాంటిదన్నారు. ఇటు తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే పేపర్‌ మిల్లు కూడా రానుందని స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్ఛితంగా బీజేపీ ఓడిపోతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఏపీకి ఇచ్చిన ఏ హామీని కూడా నేరవేర్చలేదని అన్నారు.

Similar News