ప్రొద్దుటూరు కోర్టుకు హాజరైన బండ్ల గణేష్ ..

Update: 2019-06-26 04:48 GMT

ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేష్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు .. బండ్ల గణేష్ పెద్ద మొత్తంలో అరవై మందికి అప్పులు ఇచ్చారు .. అ డబ్బులకు సంబంధించిన చెక్కులు బౌన్స్ కావడంతో వారు ప్రొద్దుటూరు కోర్టుకు ఆశ్రయించారు .. గతంలోనూ బండ్ల గణేష్ కోర్టుకు హాజరయ్యారు ..మంగళవారం ఆ చెక్‌బౌన్స్‌ కేసులకు సంబంధించి వాయిదా ఉండటంతో ఆయన హైదరాబాదు నుంచి వచ్చి, ప్రొద్దుటూరు కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు హాజరయ్యారు. ఈ కేసులను ఆగస్టు 7వ తేదీకి మేజిస్ర్టేట్‌ వాయిదా వేశారు.

Tags:    

Similar News