ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.

Update: 2019-01-12 13:46 GMT

అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. జనవరి 8న లోక్‌సభలోను జనవరి 9న రాజ్యసభ లో ఈ బిల్లు ఆమోదం పొందింది. నేడు రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లుకు చట్టబద్ధత వచ్చింది. ప్రభుత్వం తలచిన వారం రోజుల్లోనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చడం విశేషం.

Similar News