అమెరికా సరస్సులో ఏపీ యువకుడు గల్లంతు..

Update: 2019-06-04 07:47 GMT

అమెరికా సరస్సులో విశాఖ యువకుడు గల్లంతయ్యాడు. స్టీల్ ప్లాంట్ టౌన్‌షిప్‌కు చెందిన వెంకటరావు కుమారుడు అవినాష‌ ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన అవినాష్ రెండు రోజుల క్రితం ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో అవినాష్ గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులకు అవినాష్ స్నేహితులు సమాచారం అందించారు. 



Tags:    

Similar News