నేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Update: 2019-01-14 04:25 GMT
Makara Jyothi

శబరిమలలో ఇవాళ మకర జ్యోతి దర్శనం కలగనుంది. సాయంత్రం 6.45 గంటలకు పొన్నాంబలమేడు కొండపై భక్తులకు మకర జ్యోతి దర్శన భాగ్యం కలగనుంది. మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పందళం నుంచి రాజవంశస్తులు తిరువాభరణాలతో బయల్దేరారు. సాయంత్రానికి తిరువాభరణాలు సన్నిధానం చేరుకోనున్నాయి.

Similar News