టీటీడీపీకి నిరసన సెగలు

Update: 2018-11-12 07:04 GMT

తెలంగాణ టీడీపీకీ నిరసన సెగలు తాకాయి. మహాకూటమి పొత్తు తో సీట్లు గల్లంతు కావడంతో ఆశావహులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిరసనకు దిగారు. కంటోన్మెంట్ టికెట్ ను కాంగ్రెస్ కు ఇవ్వొద్దని... టీడీపీకే ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ లో ఇప్పటి వరకు ఆరుసార్లు టీడీపీ గెలిస్తే రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచిందంటున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కూడా టీడీపీకే కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. 
 

Similar News