డైమండ్ సిటీ సూరత్లో బంగారు రాఖీలు మెరిసిపోతున్నాయి. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, విజయ్ రూపానీల బొమ్మలతో తయారు చేసిన రాఖీలను కోనేందుకు కస్టమర్లు క్యూ కడుతున్నారు. వజ్రాల వ్యాపారి మిలన్ 22 క్యారెట్ల బంగారంతో చేసిన ఆ రాఖీలు హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బంగారంతో చేసిన చేసిన రాఖీల ధర 50వేల నుంచి 70 వేలు పలుకుంది. మొత్తం 50 రాఖీలు చేయగా ఇప్పటికే 47 రాఖీలు అమ్ముడుపోయాయని వ్యాపారి చెబుతున్నాడు.