ఈ రాఖీల ధరలు రూ. 50వేల నుంచి రూ. 70వేలు

Update: 2018-08-25 08:04 GMT

డైమండ్ సిటీ సూరత్‌లో బంగారు రాఖీలు మెరిసిపోతున్నాయి. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి, విజయ్ రూపానీల బొమ్మలతో తయారు చేసిన  రాఖీలను కోనేందుకు కస్టమర్లు క్యూ కడుతున్నారు. వజ్రాల వ్యాపారి మిలన్ 22 క్యారెట్ల బంగారంతో చేసిన ఆ రాఖీలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బంగారంతో చేసిన  చేసిన రాఖీల ధర  50వేల నుంచి 70 వేలు పలుకుంది. మొత్తం 50 రాఖీలు చేయగా ఇప్పటికే 47 రాఖీలు అమ్ముడుపోయాయని వ్యాపారి చెబుతున్నాడు. 

Similar News