చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్న రాహుల్‌గాంధీ

Update: 2018-11-10 06:14 GMT

కాంగ్రెస్‌ అధ్యక్షుడు  రాహుల్‌ గాంధీ ఏపీలో పర్యటించనున్నారు. డిసెంబర్‌ 23న అమరావతికి రానున్నారు. చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేయనున్న విందులో రాహుల్‌ గాంధీ పాల్గొనున్నారు. ఈ విందు కార్యక్రమంలో రాహుల్‌తో పాటు మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్‌యాదవ్‌, ఫరూక్‌ అబ్దుల్లా, తేజస్వి యాదవ్‌ సహా 10 మంది జాతీయ నేతలు పాల్గొన్నారు. అదే రోజు టీడీపీ నిర్వహించే ధర్మపోరాట దీక్షలో జాతీయ నేతలు పాల్గొనున్నారు. 
 

Similar News