ప్రజల్లోకి వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. గత నాలుగు రోజులుగా భువనగిరి జిల్లా ప్రభాకర్రెడ్డిని.. ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి 4 యేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు నిర్మాణాన్ని పూర్తి చేయలేదంటూ ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో.. పూర్తిగా విఫలమయ్యారంటూ.. ఏకంగా ప్రభాకర్ రెడ్డితోటే వాగ్వాదానికి దిగారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.