జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని చిన్న బస్టాండ్ వద్ద మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. కొంతమంది టీఆర్ ఎస్ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మావోయిస్టు నేత శంకర్ పేరిట ఈ లేఖ విడుదలైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని చిన్న బస్టాండ్ వద్ద మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. కొంతమంది టీఆర్ ఎస్ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మావోయిస్టు నేత శంకర్ పేరిట ఈ లేఖ విడుదలైంది.