అలిగిన అరకు ఎంపీ గీత‌

Update: 2018-02-19 09:48 GMT

అనంతగిరిలో అరకు ఎంపీ గీత పర్యటించారు. అయితే ఆ కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా రావడంతో అలిగారు. కోపంతో రోడ్డుపై బైటాయించి హడావుడి చేశారు. అయితే ఎంపీగా గెలిచిన తరువాత ఈ నాలుగేళ్లలో గీత కేవలం నాలుగోసారి మాత్రమే నియోజక వర్గానికి రావడంతో అర్థం కాని అధికారులు హాజరు కాలేదని అంటున్నారు. అరుకు నియోజక వర్గానికి ఒక ఎంపీ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయినట్లు అధికారులు లోలోపలే గుసగుసలాడుకుంటున్నారు. 

Similar News