ఆంధ్రా పోలీసులకు తెలంగాణలో ఏం పని? : కేటీఆర్

Update: 2018-10-27 11:27 GMT

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భయన్ లో ఆయన మాట్లాడుతూ రాజకీయ అవసరాల కోసం పోలీసులు, అధికారులను వాడుతున్నారని ఆయన విమర్శించారు. సర్వేల పేరుతో తెలంగాణలో ఏపీ పోలీసులను మోహరించారని ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటని ఆయన ప్రశ్నించారు ధర్మపురిలో పట్టుబడిన డబ్బు టీడీపీ నేతలదే అన్న కేటీఆర్. ఏపీ ప్రజల సొమ్ముతో తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.  

Similar News