మతిస్థిమితం లేని వ్యక్తిని మంటల్లోకి నెట్టిన భూతవైద్యుడు

Update: 2017-12-27 08:44 GMT

నిజామాబాద్ జిల్లా నిజాం కాలనీలో దారుణం జరిగింది. ఓ భూత వైద్యుడు చేసిన నిర్వాకం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చాడు. మతి స్థిమితం లేని వ్యక్తి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించిన భూతవైద్యుడు అతన్ని మంటల్లోకి నెట్టాడు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. భూతవైద్యుడిపై బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Similar News