నిన్న అదృశ్యం...నేడు పొదల్లో శవమైన చిన్నారి

Update: 2018-10-09 06:56 GMT

విశాఖ దువ్వాడ  సెక్టర్ 1లో దారుణం జరిగింది. మూడేళ్ల అలేఖ్యను గుర్తుతెలియన వ్యక్తులు హత్యచేసి ముళ్లపొదళ్లోకి పడేశారు. నిన్నసాయంత్రం నుంచి అలేఖ్య కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు దువ్వాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Similar News