తనకు న్యాయం చేయాలంటూ జూనియర్ ఆర్టిస్ట్, టీవీ యాంకర్ హేమ మౌన దీక్షకు దిగింది. హైదరాబాద్కు చెందిన హేమ ఆత్మకూరుకు చెందిన నవతేజ్లు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే హేమకు అప్పటికే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ విషయం నవతేజ్కు కూడా తెలుసు నవతేజ్ తల్లిదండ్రులు మాత్ర ఈ పెళ్లిని అంగీకరించలేదు. కుమారుడ్ని వెంట తీసుకెళ్లిపోయారు అప్పటి నుంచి నవతేజ్ హేమకు దూరంగా ఉంటున్నారు. తనకు న్యాయం చేయాలని హేమ పోలీసులను ఆశ్రయించిన ఇప్పటి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు దీంతో నవతేజ్ ఇంటి ముందు హేమ మౌనదీక్ష చేపట్టింది.