రైతు ఆత్మహత్యలపై హోంమంత్రి నాయిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బులు వస్తాయని కూలీ, మేస్త్రీ ఇలా.... ఎవరు చనిపోయినా.. రైతు ఖాతాలో వేస్తున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యలుగా నమోదవుతున్న వాటిలో రైతులు కానివారే ఎక్కువగా ఉన్నారని నాయిని నరసింహారెడ్డి ఆరోపించారు.