రైతు ఆత్మహత్యలపై హోంమంత్రి నాయిని వివాదాస్పద వ్యాఖ‌్యలు

Update: 2018-02-19 11:00 GMT

రైతు ఆత్మహత్యలపై హోంమంత్రి నాయిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబ్బులు వస్తాయని కూలీ, మేస్త్రీ ఇలా.... ఎవరు చనిపోయినా.. రైతు ఖాతాలో వేస్తున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యలుగా నమోదవుతున్న వాటిలో రైతులు కానివారే ఎక్కువగా ఉన్నారని నాయిని నరసింహారెడ్డి ఆరోపించారు. 

Similar News