మోడీ సర్కారుపై మరోసారి చంద్రబాబు ఫైర్

Update: 2018-06-15 12:30 GMT

మోడీ సర్కారుపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌ కార్యాలయాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ఆందోళన చేస్తున్న సీఎం కేజ్రీవాల్‌‌కు మద్దతు తెలిపిన చంద్రబాబు..కేంద్రంలోని అధికార పార్టీ కొత్త సంస్కృతికి తెరలేపిందంటూ ట్వీట్ చేశారు. గవర్నర్లను స్వప్రయోజనాలకు ఉపయోగించుకొవడం రాజ్యాంగ విరుద్ధంమని వ్యాఖ్యానించారు.

Similar News