Visakha Updates: జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి!
విశాఖ...
- జగన్ పాద యాత్ర నిర్వహించి 3ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా పెందుర్తి మండలం పెడగాడి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించిన విశాఖ రురల్ జిల్లా వై. ఎస్.ఆర్. పార్టీ అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు
- పాదయాత్ర కు అధికసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు
Update: 2020-11-07 06:47 GMT