Visakha Updates: గాజువాక యారాడ ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం..
విశాఖ...
-కూలీలను తీసుకు వెళ్తున్న రైలీంగ్ ను ఢీ కొని బొలెరో బోల్తా.
-ఘటనా స్థలంలోనే ఇద్దరు కూలీలు మృతి, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు.
-పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం. మృతులను తాడిచెట్ల పాలెంకు చెందిన మోహన్,గాజువాకకు చెందిన శేఖర్ గా గుర్తింపు.
-గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు .
Update: 2020-11-12 04:36 GMT