Vijayawada Updates: కాపు నేస్తం పథకంలో నిధులు విడుదల చేసిన వేణుగోపాల కృష్ణ....

 విజయవాడ..

- కాపు నేస్తం పథకంలో అర్హులైన మరి కొంతమంది కి నిధులు విడుదల చేసిన మంత్రి వేణుగోపాల కృష్ణ..

- అర్హత ఉండీ గతంలో లబ్ది పొందని కాపు మహిళలకు నిధులు విడుదల..

- మొత్తం 95 వేల245 మంది లబ్ధిదారులను కొత్తగా గుర్తించిన ప్రభుత్వం..

- 142.87 కోట్ల నిధులను నగదు బదిలీ ద్వారా నేరుగా మహిళల అకౌంట్లకు జమ చేయనున్న ప్రభుత్వం...

- కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా కామెంట్స్

- మనసున్న ముఖ్యమంత్రి అని మరోసారి జగన్ నిరూపించుకున్నారు..

- అర్హత ఉన్న ఏ ఒక్కరూ పథకానికి దూరం కాకూడదని సీఎం చెప్పారు..

- కాపులందరి తరపున సీఎం జగన్ కు ధన్యవాదాలు....

Update: 2020-11-07 07:16 GMT

Linked news