Vijayawada Updates: దివ్య కేసులో ఇరవై రోజుల తర్వాత పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్ర..
విజయవాడ..
-బీటెక్ విద్యార్థిని దివ్య హత్య కేసులో ఇరవై రోజుల తర్వాత పోలీసుల అదుపులో నిందితుడు నాగేంద్ర
-వైద్యపర చిక్కులతో ఆలస్యమైన అరెస్ట్
-నిందితుడు నాగేంద్రను విచారిస్తున్న పోలీసులు
-హత్యకు గల అసలు కారణాలు రాబడుతున్న దిశా టీం
-నాగేంద్ర వెల్లడించిన ఆరుమంది స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేయనున్న ప్రత్యేక బృందం
-హత్య కేసులో ఇప్పటికే 45 మంది సాక్షులనుంచి వివరాలు సేకరణ
-చార్జిషీట్ ,రిమాండ్ రిపోర్ట్ సిద్ధం
-ఈరోజు మూడో మెట్రోపాలిటిన్ కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు
-సమగ్ర విచారణ కోసం వారం రోజుల కస్టడీకి కోరే అవకాశం
Update: 2020-11-07 02:14 GMT