Vijayawada updates: దుర్గగుడి వెండిసింహాల అదృశ్యం కేసులో పోలీసుల పురోగతి!

విజయవాడ..

-జూన్ 26 న రెండు వెండి సింహాల ప్రతిమలు మాయం అయినట్టు గుర్తించిన పోలీసులు

-జూన్ 29న మిగిలిన రెండు వెండి సింహాలు దొంగిలించే ప్రయత్నంలో మరో వెండి సింహం ప్రతిమ అదృశ్యం అయినట్లు గుర్తించిన పోలీసులు

Update: 2020-10-01 12:13 GMT

Linked news