Vijayawada-Durgamma updates: రోజుకో మలుపు తిరుగుతున్న దుర్గగుడి వెండి సింహల మాయం ఎపిసోడ్..
విజయవాడ..
- జూన్ 27వరకు వెండి రథానికి ఉన్న వెండి సింహాలు
- వెండి సింహల కేసు దర్యాప్తు వేగవంతం చేసిన 4 పోలీస్ బృందాలు
- బీహార్ కి చెందిన కార్మికులపై అనుమానాలు
- 25మంది పనిచేసిన బీహార్ కు చెందిన కార్మికులు. వారిలో 8మందిని గుర్తించి విచారించిన పోలీసులు
- వెండి వ్యాపారులపై దృష్టి పెట్టిన పోలీస్ లు
Update: 2020-09-23 09:32 GMT