Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు!

 తిరుమల సమాచారం

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 28,780 మంది భక్తులు.

- తలనీలాలు సమర్పించిన 8,304 భక్తులు.

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.61 కోట్లు.

Update: 2020-11-16 02:38 GMT

Linked news