Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్...

  తిరుమల

- సత్యకుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

- కరోనా మహమ్మారి నుంచి విశ్వ మానవాళికి విముక్తి జరగాలని ప్రార్ధించాను.

- టీటీడీ పవిత్రతను కాపాడాలి, ఆలయ భూములు ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోరుతున్నా..

- భక్తి భావంతో భక్తులు స్వామి వారిని సమర్పించే కానుకలు ధర్మపరిక్షణ కోసం ధార్మిక కార్యక్రమాల కోసమే వాడాలి.

Update: 2020-11-22 05:13 GMT

Linked news