Tirumala-Tirupati updates: సీబీఐ కేసులో శేఖర్ రెడ్డి నిర్దోషి.. సీబీఐ కోర్టు!

తిరుపతి..

-సిబిఐ కేసులో టిటిడి పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డికి ఊరట..

-సరైన సాక్ష్యాదారాలు లేకపోవడంతో ఆయనపై కేసును కొట్టేసిన సిబిఐ కోర్టు

-పాతనోట్ల రద్సు సమయంలో 247కోట్లు దొడ్డిదారిన మార్చారన్న అభియోగంపై సిబిఐ కేసు నమోదు

-పూర్తి విచారణ అనంతరం సాక్ష్యాదారాలు లేవని కేసు కొట్టేసిన సిబిఐ కోర్టు

Update: 2020-09-28 15:28 GMT

Linked news