Telangana High Court Updates: ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల ను చట్టబద్ధంగా నియమించలేదని హైకోర్టు పిల్ ధాఖలు..

 టీఎస్ హైకోర్టు.....

- పిల్ ధాఖలు చేసిన రాజాస్వామి...

- ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా నలుగురు ఆర్టీఐ కమిషనర్ల ను నియమించిందని కోర్టుకు తెలిపిన పిటీషనర్ తరపు న్యాయవాది రాపోలు    భాస్కర్..

- నారాయణ రెడ్డి, సైఫుల్లాఖాన్, కట్టా శేఖర్ రెడ్డి, శంకర్ నాయక్ లను ఆర్టీఐ కమిషనర్లు గా నియమించిందన్న పిటీషనర్ తరపు న్యాయవాది.

- వీరి నియామకాన్ని రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్న న్యాయవాది రాపోలు భాస్కర్.

- ఆర్టీఐ కమిషనర్ల నియామకం పై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు..

- రెండు వారాల్లో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.

- తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Update: 2020-11-12 14:41 GMT

Linked news