Telangana High Court Updates: వరదల్లో నష్ట పోయిన వారికి నష్ట పరిహారం చెల్లించాలని పిటీషన్ లో పేర్కొన్న చెరుకు సుధాకర్..

 టిఎస్ హైకోర్టు :-

- హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో నష్ట పోయిన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని పిటీషన్ లో పేర్కొన్న చెరుకు సుధాకర్

- కేవలం హైదరాబాద్ లో నష్ట పరిహారం ఇస్తున్నారు తప్ప, జిల్లాల్లో వరదల్లో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరిన పిటిషనర్

- నేడు కౌంటర్ దఖాలు చేయనున్న ప్రభుత్వం

- కొనసాగునున్న విచారణ...

Update: 2020-11-05 05:36 GMT

Linked news