Swami Paripoornananda Comments: ఏపీ లో దేవాలయాల పైన ఇన్ని దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు మౌనం గా ఉన్నారు ..స్వామి పరిపూర్ణానంద ..

hmtv తో స్వామి పరిపూర్ణానంద ...

- నాని ఆంజనేయ స్వామిని బొమ్మ అని అంటాడు , రధాన్ని ఇంకేదో అంటాడు అతనికి విజ్ఞత లేదు ...

- 1810 లో నుండే తిరుపతి దేవాలయాల పై డిక్లరేషన్ ఉంది...

- ఏపీ లో వరుసగా దేవాలయాల పై దాడులు జరుగుతున్న ప్రభుత్వం నుండి సరైన విధంగా స్పందన లేదు..

- ఇప్పటికైనా డిక్లరేషన్ గురించి ముఖ్యమంత్రి చెప్పకపోతే తదుపరి కార్యాచరణ శాంతియుతంగా న్యాయబద్దంగా చేస్తాము...

- దేవాలయాలు కాపాడడానికి ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పర్యటిస్తా..

Update: 2020-09-23 10:31 GMT

Linked news