Srisailam Updates: శ్రీశైలమహాక్షేత్రంలో ప్రారంభమైన కార్తీకమాసోత్సవాలు....

  కర్నూలు జిల్లా

- కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తూ కార్తీకమాసోత్సవాల నిర్వహణ

- కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు

- దర్శనానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి

- టైమ్‌స్లాట్ పద్దతిలో అనగా కేటాయించిన నిర్ణీత సమయాలలో దర్శనాలకు అనుమతి

- భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం తప్పనిసరి

- ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు

- కోవిడ్ నియంత్రణలో భాగంగా స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి

- 10 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సుగల వారికి మాత్రమే దర్శనాల అనుమతి

- కార్తీకసోమవారాలు, పౌర్ణమిరోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి ఈరోజు పుష్కరిణి వద్ద లక్ష దీపార్చన

- భక్తులు కార్తికదీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు

- తొలి కార్తీక సోమవారం అం కావడం ప్రారంభపు రోజున స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో అర కిలో మీటర్ బారులు తీరిన భక్తులు

- కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తుల దర్శనాలకు ఏర్పాట్లను చేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు

Update: 2020-11-16 03:04 GMT

Linked news