Sri Padmavathi Ammavaru: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న శ్రీనివాస వేణుగోపాల కృష్ణ..

చిత్తూరు..

- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబొయినా శ్రీనివాస వేణుగోపాల కృష్ణ

- శ్రీవారి ఆశీస్సులతోనే సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నారు

- మహిళలను ఆర్థికకంగా మరీంత బలోపేతం చేసేందుకు సంక్షేమ పథకాలు ఎంతో దోహదపడుతున్నాయి....

Update: 2020-09-23 09:04 GMT

Linked news