Sangareddy District Updates: కిస్టాయ పల్లి రహదారిపై వెళ్తున్న బైకు, కారు ఢీ!

సంగారెడ్డి జిల్లా ...

-జిన్నారం మండలంలోని గడ్డపోతారం, కిస్టాయ పల్లి రహదారిపై వెళ్తున్న బైకు, కారు ఢీ కొనడంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధం.

-మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది.

-ఇరువురి కి స్వల్ప గాయాలు

Update: 2020-11-09 05:25 GMT

Linked news