Sailajanath Comments: బీజేపీ ,జనసేన ,వైసీపీ అన్ని కూడా ఓకేరకమైన పార్టీ లు..శైలజానాథ్..

ఇందిరా భవన్..

-ప్రజా ప్రతినిధిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఉమెన్ చాంది ని సన్మానించిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

శైలజానాథ్ ..ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు..

- ఏపీ లో అనేక సమస్యల విషయం లో పార్టీ ఏలాంటి వైఖరి అవలంబించాలనే అంశంపై చర్చించాము..

- దేవాలయాల జరుగుతున్న దాడుల విషయం ప్రధానంగా చర్చించాం..

- ప్రశ్నించేవారి పై ఏపీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.

- అన్ని విషయాలలో భాదితుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం..

- ఈ నెల 24 నుంచి నవంబర్ 6 వరకు రైతు ల పక్షాన పోరాడుతాం..

- మూడు రాజధానులకు మేము వ్యతిరేకం..

- అప్పుడు చంద్రబాబు ,ఇప్పుడు జగన్ రాజధాని విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోకుండా పోవడం వల్లే ఈ సమస్యలు..

Update: 2020-09-23 09:39 GMT

Linked news