Ration Rice Seized at Keshampet in Rangareddy: 190 క్వింటళ్ల అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

రంగారెడ్డి జిల్లా: కేశంపేట మండలంల కేంద్రంలో రాఘవేంద్ర రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 190 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎన్ ఫోర్స్ మెంట్,సివిల్ సప్ప్లై అధికారులకు అప్పగించిన పోలీసులు..

రైస్ మిల్లు యజమనిపై కేసు నమోదు. 

Update: 2020-08-19 15:13 GMT

Linked news