Prakasam District updates: త్రిపురాంతకం లో ఎంపీడీఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్త్తున్న k. గంగాధర్ (28). తన గది లో ఫ్యాన్ ఉరి వేసుకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు.

-ప్రకాశం జిల్లా.......

-త్రిపురాంతకం లో ఎంపీడీఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్త్తున్న k. గంగాధర్ (28). తన గది లో ఫ్యాన్ ఉరి వేసుకొని అక్కడికి అక్కడే మృతి చెందాడు.

-పోలీస్ మృతదేహాన్ని పోస్ట్ మర్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు.

Update: 2020-08-27 03:34 GMT

Linked news