Pragathi bhavan Updates: ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది..
ప్రగతి భవన్...
- ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
- ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది.
- ఈ పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది.
- రేపు ఉదయం గవర్నర్ నామినేటెడ్ కోట ఎమ్మెల్సీల కు శాసనమండలిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేస్తున్న అధికారులు.
Update: 2020-11-13 12:33 GMT