Pragathi Bhavan Updates: ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లు ఖరారు...

ప్రగతి భవన్...

-గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లు దాదాపు ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్...?

-మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య , గోరేటి వెంకన్న , దయానంద గుప్తా పేర్లు ఖరారు.

-మరికొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించనున్న సీఎం కేసీఆర్.

-ఈ ముగ్గురిని ప్రగతి భవన్ రావాలని సమాచారం ఇచ్చిన ప్రగతి భవన్ అధికారులు.

-ప్రగతి భవన్ చేరుకున్న గవర్నర్ కోటా ఫైనల్ అయినా ఎమ్మెల్సీ అభ్యర్థులు... మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, దయానంద్ గుప్త.

Update: 2020-11-13 12:16 GMT

Linked news