మద్యo నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
మద్యo నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఎక్సైజ్ శాఖకు చెందిన ఉద్యోగులను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు కేటాయింపు.
70 శాతం ఉద్యోగులు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు కేటాయింపు.
ఇకపై నామమాత్రంగా మారనున్న ఏపీ ఎక్సైజ్ శాఖ.
మద్యం దుకాణాలు,డిస్టరీల నిర్వహణకే పరిమితం కానున్న ఎక్సైజ్ శాఖ.
మద్య నియంత్రణలో భాగంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు అదనపు అధికారులు.
Update: 2020-05-15 08:26 GMT