Nizamabad Updates: మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని మంజీర వంతెన పై రాకపోకలు నిషేధం..
నిజామాబాద్ :
-మంజీర వంతెన పిల్లర్లు అరిగిపోవడం, మూడో నెంబర్ పిల్లర్ పక్కకు ఓరగడంతో రాకపోకలు నిషేధం విధించిన మహా ఇంజినీర్లు.
-పాత వంతెన పై రాకపోకలు సాగించాలని సూచన.
Update: 2020-11-12 05:05 GMT