Nizamabad Updates: మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని మంజీర వంతెన పై రాకపోకలు నిషేధం..

నిజామాబాద్ :

-మంజీర వంతెన పిల్లర్లు అరిగిపోవడం, మూడో నెంబర్ పిల్లర్ పక్కకు ఓరగడంతో రాకపోకలు నిషేధం విధించిన మహా ఇంజినీర్లు.

-పాత వంతెన పై రాకపోకలు సాగించాలని సూచన.

Update: 2020-11-12 05:05 GMT

Linked news