Nizamabad Updates: నగరంలో మద్యం అమ్ముతున్న ఇంటి పై ఎక్సైజ్ పోలీసుల దాడి..
నిజమాబాద్ :
-నగరంలోని బోయి గల్లీలో అక్రమంగా దేశీ దారు మద్యం అమ్ముతున్న ఇంటి పై ఎక్సైజ్ పోలీసుల దాడి.
-186 క్వార్టర్ బాటిళ్లు , 25 ఫుల్ బాటిల్స్ దేశీ దారు మద్యం స్వాధీనం.
-నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు.
Update: 2020-11-12 03:47 GMT