Nizamabad Updates: జవాన్ ర్యాడా మహేష్ కు నివాళి తెలిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి..
నిజామాబాద్
-జమ్ముకశ్మీర్ లో టెర్రరిస్టులతో జరిగిన పోరులో వీరమరణం పొందిన ర్యాడా మహేష్ కు నివాళి తెలిపిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
-దేశ రక్షణ కోసం సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిది.
-వీర సైనికుడు మహేష్ కు యావత్తు తెలంగాణ నివాళి అర్పిస్తుంది.
-మహేష్ తో పాటు వీరమరణం పొందిన తోటి సైనికులకు నా జోహార్లు
-వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
-వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న-స్పీకర్ పోచారం
Update: 2020-11-09 05:07 GMT