Nizamabad Updates: జవాన్ మహేష్ కు ఘన నివాళి ప్రకటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..
నిజామాబాద్:
-జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన మహేష్ కు ఘన నివాళి ప్రకటించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి.
-మహేష్ త్యాగం మరువలేనిది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం స్ఫూర్తి దాయకం.
-వీర సైనికునికి యావత్ తెలంగాణ నివాళులు అర్పిస్తుంది.
-మహేష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
-మహేష్ తో పాటు వీర మరణం పొందిన సైనికులకు జోహార్లు : మంత్రి ప్రశాంత్ రెడ్డి.
Update: 2020-11-09 03:59 GMT