Nalgonda updates: ప్రారంభోత్సవం లో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

నల్గొండ :

-దేవరకొండ నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల‌ ప్రారంభోత్సవం లో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి...

-దేవరకొండ లో గ్రంధాలయం‌ భవనం‌,బస్టాండ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తో కలిసి ప్రారంభించిన గుత్తా..

Update: 2020-10-17 15:17 GMT

Linked news