Kurnool Updates: నంద్యాల లో వెలుగులో కి వచ్చిన సంచలన విషయాలు..
కర్నూలు జిల్లా..
-నంద్యాల లో రైలు కింద పడి నలుగురి ఆత్మహత్య కేసు..లో వెలుగులో కి వచ్చిన సంచలన విషయాలు..
-పోలీసుల వేధింపులే తమ ఆత్మహత్య కారణం..సెల్ఫీ వీడియో లో తేల్చి చెప్పిన మృతుడు అబ్దుల్ సలాం..
-మృతుల కుటుంబాలను పరామర్శించి..కంట తడి పెట్టిన నంద్యాల ఎం ఎల్ ఏ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి..
-సంఘటనకు కారణమైన వారిని వదిలి పెట్టెబోమని తెలిపిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి...
Update: 2020-11-07 01:56 GMT