Kurnool District Updates: శైవ క్షేత్రాలకు నెలవైన కర్నూలు జిల్లాలో కార్తీకమాస శోభ...

  కర్నూలు జిల్లా...

* కార్తీక మాసం తొలి రోజు మొదటి సోమవారం ఒకటే రోజు రావడంతో ఆలయాలకు వేకువజాము నుండే చేరుకుంటున్న భక్తులు

* కరోనా నేపథ్యంలో కోనేటి స్నానాలను రద్దు చేయడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న భక్తులు

* శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ ,రుద్రకోడూరు, నవనందుల కు పెరుగుతున్న భక్తుల తాకిడి

* ముందస్తుగానే భక్తుల తాకిడిని ఊహించిన అధికారులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు

* కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులు స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవాలని... దేవస్థానం వారికి సహకరించాలని బోర్డులు సైతం ఏర్పాటు

Update: 2020-11-16 02:42 GMT

Linked news