Kurnool district updates: ఉద్యోగాల పేరిట మోసం ఎనిమిది లక్షలు టోకరా....
కర్నూలు జిల్లా...
-హోం గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మాజీ కానిస్టేబుల్ షేక్షావలీ పై కోవెలకుంట్ల పిఎస్ లో చిటింగ్ కేసు నమోదు
-నిందితుడు షేక్షావలి అవుకు మండలం ఉప్పలపాడు వాసి
-నిరుద్యోగులను కేంద్రంగా చూసుకొని హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ. 8 లక్షలు వసూలు
-కోవెలకుంట్ల మండలం డబ్ల్యు గోవిందీన్నే కు చెందిన నిరుద్యోగులు వెంకటేశ్వర్లు , రాముడు ల నుండి రూ 8 లక్షల రూపాయలు తీసుకుని హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని చిటింగ్......
Update: 2020-10-04 02:54 GMT