Kurnool District Updates: అబ్దుల్ సలాం కుటుంబంపట్ల సీఎం జగన్ వైఖరిని తప్పు పట్టిన పత్తికొండ టీడీపీ నాయకులు...

  కర్నూల్ జిల్లా

- పత్తికొండ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసులకు బెయిల్ నిరాకరించి,కఠినంగా శిక్షించాలని టీడీపీ భారీ ర్యాలీ.

- ఈ కేసు పక్క దోవ పట్టకుండా వెంటనే సీబీఐ కి అప్పగించాలని టీడీపీ నాయకులు డిమాండ్.

- అబ్దుల్ సలాం కుటుంబంపట్ల సీఎం జగన్ వైఖరిని తప్పు పట్టిన పత్తికొండ టీడీపీ నాయకులు.

Update: 2020-11-16 12:10 GMT

Linked news